TTD: టీటీడీలో మరో స్కామ్..సంచలన విషయాలు వెల్లడించిన భానుప్రకాష్
తిరుమల తిరుపతి దేశస్థానంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పాలకమండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సీరియస్ అయ్యారు. టీటీడీని తమ ధనార్జన క్షేత్రంగా మార్చుకొని స్వామివారి ఖజానాకు తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు.