TGSRTC: తెలంగాణ ఆర్టీసీకే టోకరా.. రూ.21 కోట్ల మోసం
గో రూరల్ ఇండియా సంస్థ.. తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఆర్టీసీ ఇవ్వకుండా నిర్వాహకులు సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. దీంతో TGSRTC రూ.21 కోట్లు మోసపోయినట్లు ఈడీ అధికారులు గుర్తంచారు.