కర్ణాటకలో HMPV కలకలం.. మొత్తం రెండు కేసులు!
కర్ణాటకలో ఈ రోజు ఉదయం తొలి HMPV కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే.. మరో కేసు కూడా నమోదైనట్లు అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల పాపకు కూడా వైరస్ సోకినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
కర్ణాటకలో ఈ రోజు ఉదయం తొలి HMPV కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే.. మరో కేసు కూడా నమోదైనట్లు అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల పాపకు కూడా వైరస్ సోకినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఏసీబీ ఆఫీసుకు పిలిచి తన ఇంట్లో ఏసీబీ రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. రైడ్స్ చేసి ఏదోకటి అక్కడ పెట్టి దొరికినట్టు చేస్తారన్నారు.
ఏపీలో తెల్లారే పింఛణ్ ఇవ్వకపోతే ఏమవుతుందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. అలా తెల్లవారుజామునే రావడం వల్ల ఇతర ఊర్లలో ఉంటున్న మహిళా ఉద్యోగినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి 6 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్లు ఈ నెల 8, 10, 11, 12 తేదీల్లో నడపనున్నారు. రేపు ఈ రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించనుంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడండి.
మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీని సీజ్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. కాలేజీ బాత్రూంలో సీక్రెట్ కెమెరాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో నిజాలు తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ఊహించని షాక్ తగిలింది. అనిత పీఏపై వేటు పడింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్ ను అధికారులు తొలగించారు.
గ్రామాలకు రోడ్లు లేవనే మాట తనకు ఇక మీదట వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల అండతోనే ఆ పార్టీ జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేస్తున్నారు.