Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి.. గ్రౌండ్లో నల్ల బ్యాడ్జిలతో టీమిండియా నివాళి!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై టీమిండియా నివాళి ఘటించింది. బాక్సింగ్ డే టెస్టు రెండో రోజున నల్ల బ్యాడ్జీలతో టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళి ఘటించారు.