/rtv/media/media_files/2025/03/09/uCkhIlOyWULb9XfcfVI3.jpg)
team india
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కివీస్ 50 ఓవర్లలలో 251 పరుగులు నిర్ధేశించింది. దీంతో 252 పరుగుల లక్ష్య ఛేదనకు టీమిండియా దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్లోకి వచ్చారు. ఇద్దరూ పర్వాలేదనుకున్న సమయంలో ఔటయ్యారు. దీంతో స్కోర్ మొత్తం ఒక్కసారిగా డౌన్ అయింది.తాజాగా టీమిండియా 5వ వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ (48) ఔటయ్యాడు. ఇక అది జరిగిన కొద్ది సమయంలోనే అక్షర్ పటేల్ పెవిలియన్కు చేరాడు. 40 బంతుల్లో 29 పరుగులు చేశాడు. క్రీజ్లోకి హార్దిక్ వచ్చాడు. ప్రస్తుతం భారత్ 42 ఓవర్లలో 203 పరుగులు చేసింది.