New Update
/rtv/media/media_files/2025/03/09/x2QvOEXX2yoqtxCWUf9y.jpg)
ROHITH
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కివీస్ 50 ఓవర్లలలో 251 పరుగులు నిర్ధేశించింది. దీంతో 252 పరుగుల లక్ష్య ఛేదనకు టీమిండియా దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్లోకి వచ్చారు. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. తాజాగా టీమిండియా 100 పరుగులు పూర్తి చేసుకుంది. రోహిత్(69*), గిల్ (29*) ఉన్నారు.
తాజా కథనాలు