Suresh Raina : సురేష్ రైనాకు బిగ్ షాక్.. ఈడీ సమన్లు!
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
క్రికెట్ మైదానంలో సిక్సులు, ఫోర్లతో అలరించిన రైనా, ఇప్పుడు సినిమా హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. తమిళ సినిమాతో ఆయన తెరంగేట్రం చేయబోతున్నారు.
దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను కోహ్లీకి ఇవ్వాలని ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కోరారు. ఇండియన్ క్రికెట్కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించాలన్నారు. క్రీడల్లో ఫస్ట్ సచిన్ టెండూల్కర్కు ఈ అవార్డు ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్పై టీమిండియా క్రికెటర్స్ రియాక్ట్ అయ్యారు. గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్తో పాటు మరెంతో మంది క్రికెటర్లు స్పందించారు. వారంతా ‘‘ జై హింద్’’ అంటూ మద్దతు పలికారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆ సమయంలో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ‘తస్బీహ్’తో ప్రార్థన చేస్తూ కనిపించాడు. అతడి చర్యపై సురేష్ రైనా స్పందించి రోహిత్శర్మ కూడా ప్రార్థన చేస్తున్నాడని సరదగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.
భారత లెజెండ్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్, హర్భజన్, సురేశ్ రైనాను అందరూ తిట్టిపోస్తున్నారు. లెజెడ్స్ అయి ఉండి ఇలానే ప్రవర్తించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఒప్పుకునేది లేదని పారాలింపిక్ ఇండియా కమిటీ అంటోంది.
ధోనీపై సురేశ్ రైనా మరోమారు తన అభిమానాన్ని చాటుకున్నాడు.ఇంగ్లాడ్ లో జరుగుతున్నలెజెండ్స్ ప్రపంచ కప్ లో ఓ యాంకర్ GOAT అంటే ఎవరు గుర్తుకువస్తారు అని రైనాను ప్రశ్నించింది.దానికీ రైనా తనకు ధోనీనే గుర్తుకు వస్తాడు అని తెలిపాడు.ఇది చూసిన ధోనీ ఫ్యాన్స్ రైనా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈసారైనా ఐపీఎల్ లో కప్ నెగ్గుతుందని భావించిన ఆర్ సీబీ అట్టర్ ప్లాఫ్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘లేట్ నైట్ పార్టీల వల్లే ఆ జట్టుకు చాలా నష్టం జరుగుతుంది. ముంబై, చెన్నై జట్లు పార్టీలు చేసుకోలేదు కాబట్టే ఛాంపియన్స్ గా నిలిచాయి’ అన్నాడు.
2024 టీ20 వరల్డ్ కప్ లో విరాట్ చాలా కీలకం కానున్నాడని రైనా అన్నారు. కానీ 'విరాట్ 3ప్లేస్ లో ఆడతాడా? లేదా? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కోహ్లీ అదే స్థానంలో ఆడాలని రోహిత్ కోరుకుంటున్నాడు. టోర్నీలో ఇన్నింగ్స్ను ముందుండి నడిపించే బాధ్యత కోహ్లీదే'అని రైనా చెప్పారు.