TV Anchor Swetcha Incident: BRS నేత వల్లే స్వేచ్ఛ చనిపోయింది.. తండ్రి సంచలనం!
BRS నేత వల్లే తన బిడ్డ స్వేచ్ఛ చనిపోయిందని ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ బలవన్మరణానికి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన పూర్ణచందరే కారణమని చెప్పారు.
BRS నేత వల్లే తన బిడ్డ స్వేచ్ఛ చనిపోయిందని ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ బలవన్మరణానికి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన పూర్ణచందరే కారణమని చెప్పారు.
ఎన్నోఆశలతో పుట్టింటినుంచి మెట్టినింట అడుగు పెట్టిన ఆ నవవధువు ఆశలు అడియాశలయ్యాయి. ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆమెకు అనుమానం పెనుభూతమైంది. భర్త వేధింపులు తట్టుకోలేక తనువు చాలించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రివేణిని కొంతకాలంగా కానిస్టేబుల్ బత్తుల నాగరాజు మానసికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆన్ లైన్ బెట్టింగ్ కారణంగా మరో కుటుంబం ఆగమైంది. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లికి చెందిన నిఖిల్ రావు అప్పులు చేసి చనిపోగా.. కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి తిరుపతిరావు పురుగుల మందు తాగి మరణించారు. ఈ ఘటనపై సజ్జనార్ పోస్ట్ పెట్టి యువకులను హెచ్చరించారు.
ఆన్లైన్ బెట్టింగ్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఏపీ హిందూపురంలో 6 లక్షల అప్పు చేసిన జయచంద్ర రైలు కిందపడి చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు ‘ప్లీజ్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్’ అంటూ ఓ చీటీ రాసి తన జేబులో పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్న మహిళా కానిస్టేబుల్ నీల కేసులో సంచలనాలు బయటపడ్డాయి. ఆమె అనుమానస్పద మృతిపై RTV ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా.. అధిక కట్నం ఇవ్వలేక, పేద ఇంట్లోకి వెళ్లలేక ఒత్తిడికి లోనై చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో మరో ఘోరం జరిగింది. జనగామ జిల్లాలో పెళ్లి కావట్లేదని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆర్మ్డ్ రిజర్వ్గా విధులు నిర్వహిస్తున్న నీలిమ ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన తాహనజర్ సూసైడ్ కేసు ఉత్కంఠ రేపుతోంది. దబీర్ పూర్ ఫ్లై ఓవర్పై నుంచి దూకడానికి బలమైన కారణమే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాల లేదా ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలయ్యాడు. తమిళనాడులోని మధురైకి చెందిన హరిహరసుధన్ తమ బిల్డింగ్పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.