Road Accident: లవర్ ను దింపేందుకు రైల్వేస్టేషన్కు వెళ్తుండగా.. స్పాట్ లోనే ఇద్దరూ!
మధురవాడ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు మృతి చెందారు. పీఎంపాలెం పోలీసుస్టేషన్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసు పెద్ద కుమారుడైన సతీష్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు.
Crime News: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. నిద్రమాత్రలిచ్చి.. అతికిరాతంగా గొంతు నులిమి చంపిన భార్య!
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నల్లి రాజు(27)కు మౌనికతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఉదయ్తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రవర్తన మార్చుకోమని భర్త చెప్పడంతో నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
BIG BREAKING: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు!
దువ్వాడ శ్రీనివాస్పై శ్రీకాకుళం హిరమండలం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చాను అన్న పవన్ ఇప్పుడు నెలకు రూ.50 కోట్ల చంద్రబాబు నుంచి తీసుకుంటూ ప్రశ్నించడం లేదని విమర్శలు చేయడంతో జనసేన నాయకుడు ఫిర్యాదు చేశాడు.
ప్రాణాలు పణంగా పెట్టి నది దాటాల్సిందే..!|Village People Crossing River | Risk journey by Boat | RTV
దొంగనే ఫోన్ చేసి తిరిగి ఇచ్చినా బంగారం | Thief called and returns the gold | Srikakulam | RTV
Digital Arrest: మరో డిజిటల్ అరెస్ట్.. రూ.13.50లక్షలు దోపిడీ
సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సైబర్ కేటుగాళ్లకు బలై ఓ లేడి డాక్టర్ రూ.13.50 లక్షలు పోగొట్టుకుంది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
కోటబొమ్మాళి- శ్రీకాకుళం హైవేపై జరిగిన యాక్సిడెంట్లో ముగ్గురు మృతిచెందారు. ఒడిశాకు చెందిన తండ్రీకుమార్తెలు సుశాంత్ కుమార్, సంతోషితో పాటు గోకుల పండా కారులో సింహాచలం వెళ్తున్నారు. ఆపిఉన్న కారుని మరో వాహనం ఢీకొట్టింది.
Nambala Kesav Rao: మావోయిస్టు అగ్రనేతల మృతదేహాల తరలింపులో అడ్డంకులు
చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు నాయకుల మృతదేహాల తరలింపులో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మావోయిస్టుల బంధువులు, పౌరహక్కలు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో అగ్రనేతలు నంబాల కేశవరావు, నవీన్ లతో పాటు 26 మంది మరణించారు.