భారత్తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్కు వేదిక కానున్న అడిలైడ్
భారత్-ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరగనుంది. పగలు, రాత్రి జరగనున్న ఈ మ్యాచ్లో పింక్ బాల్ను ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఈ పింక్ మ్యాచ్కు వేదిక కానుంది.