HYD-Tirupati వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఫ్లైట్లో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించారు సిబ్బంది. గాల్లోకి ఎగిరిని విమానాన్ని పైలట్లు తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ సమయంలో 67 మంది ప్రయాణీకులు ఉన్నారు.