Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం!
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టడంతో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు.