India-Pakistan War: ఇండియా పాక్ యుద్ధం..పాకిస్థాన్ గెలిచిందంటూ ఆఫ్రిది, అక్తర్ సంబురాలు
ఇండియా పాకిస్తాన్ యుద్దం ముగిసిన తర్వాత ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. ఇండియా పై గెలిచామంటూ నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది.