BIG BREAKING: నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా జార్ఖండ్లో వరదలు సంభవించడంతో రాంచీ, ఖుంటి, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు ఈరోజు మూసివేశారు.