Crime : యువకుడి హత్య..బైక్పై తీసుకెళ్లి..బావిలో పడేసి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మొహల్లా ప్రాంతానికి చెందిన తాజోద్దీన్ను దుండగులు హత్య చేసి బావిలో పడేశారు. మసీదు నుంచి తాజోద్దీన్ను ఇద్దరు వ్యక్తులు బైక్పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆదివారం అతడి మృతదేహాన్ని గుర్తించారు.
Pashamylaram: పాశమైలారంలో మరో భారీ అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియో
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
Lovers' suicide : ప్రేమికుల సూసైడ్...పెద్దలు ఒప్పుకోలేదని బ్లేడ్ తో కోసుకుని....
సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి-యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లడూడ బాలాజీ నగర్లో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది.
Telangana: అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్లో విషాదం చోటుచేసుకుంది. 9 ఏళ్ల చిన్నారి సహస్ర ప్రాణాలు కోల్పోయింది. కరెంట్ లేని సమయంలో ఫ్యాన్కు టవల్ చుట్టి ఆడుకుంది. కరెంట్ రావడంతో ఆ టవల్ మెడకు చుట్టుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Sigachi Industries : పాశమైలారం పేలుడు..మృతులు 16 కాదు 111 మంది?
పటాన్చెరులోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా.. మరో 35 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం సమయంలో పరిశ్రమలో 163 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటపుడు మిగిలిన 111 మంది జాడ ఏదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Telangana : అయ్యో తల్లి..నువ్వేం చేశావు నేరం..మతిస్థిమితం లేని తల్లి..తాగుడుకు బానిసైన తండ్రి
చేయని నేరానికి ఆ పసిబిడ్డ తన ప్రాణాలు పోగొట్టుకుంది. మతిస్థిమితం లేని తల్లికి పుట్టిన రెండు నెలల పసికందు రోడ్డు పాలైంది. తాగుడుకు బానిసైన తండ్రి పట్టించుకోకపోగ మతిస్థిమితం లేని తల్లి తన బిడ్డ ప్రాణం పోవడంతో ఏం చేయాలో తెలియక వదిలేసి వెళ్లింది.
Telangana crime: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. డబ్బులు కోసం మహిళను సీసాతో పొడిచి ఆపై..?
సంగారెడ్డి జిల్లాలో రాణెమ్మ(48) అనే ఒంటరి మహిళను దుండగులు డబ్బు కోసం దారుణంగా చంపేశారు. ఆమె ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు తీసుకుని ఆపై ఆమెను సీసాతో పొడిచి దారుణంగా హత్య చేశారు. వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sangareddy : కారు నేర్చుకుంటూ ఇద్దరు చిన్నారుల పైకి ఎక్కించేసింది.. బాలుడు మృతి!
అమీన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.