Nobel Prize 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ ప్రకటించింది.
2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ ప్రకటించింది.
నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ సూతక కాల ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు.
ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులను నాదర్గుల్కు చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్కు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు.
హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరిగిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూకట్పల్లిలోని సంగీత్నగర్లో నివసించే బాలిక సహస్రను ఓ బాలుడు దారుణంగా హతమార్చాడు.
39 ఏళ్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చంపింది ఎవరో కాదు.. తన చిన్ననాటి స్నేహితుడే. స్నేహితుడే భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అతను ప్రియురాలి మోజులో పడి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు.
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన హత్య కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. నసీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనలో మృతుడి భార్య జనత, ఆమె వికలాంగుడైన ప్రేమికుడు బషీర్లను పోలీసులు అరెస్టు చేశారు.
లవ్ జిహాద్ ఆరోపణల నేపథ్యంలో ఓ సెలూన్ షాపుపై దాడి చేశారు బీజేపీ కార్యకర్తలు. ఈ సెలూన్ షాపులో పనిచేసే హిందూ అమ్మాయిని బలవంతంగా ముస్లిం మతంలోకి మారాలంటూ ఒత్తిడి చేశాడంటూ అర్మాన్ ఖాన్ అనే ముస్లిం అబ్బాయిని చితకబాదారు.
కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదన చేశారు. ఆ భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని,బర్డ్పార్క్, బట్టర్ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ లను ఏర్పాటు, లేక్స్ అండ్ రాక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.