IPL Toppers: ఐపీఎల్ ఈ సీజన్ టాపర్లు వీళ్ళే..
ఐపీఎల్ 2025 ముగిసింది. ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాంతో పాటూ టోర్నీ మొత్తానికి మరికొంత మంది టాపర్లుగా నిలిచారు. ఎవరెవరు ఏమేమీ గెలుచుకున్నారు...కింది ఆర్టికల్ లో..
ఐపీఎల్ 2025 ముగిసింది. ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాంతో పాటూ టోర్నీ మొత్తానికి మరికొంత మంది టాపర్లుగా నిలిచారు. ఎవరెవరు ఏమేమీ గెలుచుకున్నారు...కింది ఆర్టికల్ లో..
ఐపీఎల్ 2025 కప్ ఆర్సీబీ గెలుస్తుందని ప్రముఖ రాపర్ డ్రేక్ రూ.6.41 కోట్లు పందెం వేశాడు. 'ఈ సాలా కప్ నమ్దే' అనే క్యాప్షన్తో పోస్ట్ పెట్టిన డ్రేక్.. తన మద్దతు కోహ్లీ జట్టుకేనని ప్రకటించాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ కు బిగ్ షాక్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం భారీ వర్షం పడుతోంది. స్టేడియంలోకి అడుగుపెట్టిన ఫ్యాన్స్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లకు గానూ 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే(54) కెప్టెన్ ఇన్పింగ్స్ ఆడాడు. అయితే కేకేఆర్ మిడిల్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయింది.
KKRతో జరుగుతోన్న మ్యాచ్ తో కోహ్లీ రికార్డు సృష్టించాడు.కోహ్లీకి టీ20 క్రికెట్లో ఇది 400వ మ్యాచ్ కావడం విశేషం.ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు. అంతకుముందు రోహిత్ (448 మ్యాచ్లు), దినేష్ కార్తీక్ (412 మ్యాచ్లు)తో ఈ మైలురాయిని అందుకున్నారు.
WPLలో RCB ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా అవతరించింది. ఇప్పటివరకు పెర్రీ 795 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో కోహ్లీ(8004) ఉన్నాడు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ శుభారంభం చేసింది. గుజరాత్ జెయింట్స్ (GG)తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ జట్టు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే సాధించింది.
ఐపీఎల్ 2024లో నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ వికెట్ మరో వివాదం అగ్గిరాజేస్తుంది.మాజీ క్రికెటర్లు, అభిమానులు కొత్త చర్చకు తెరలేపారు. తాజాగా ఈ అంశం పై మాజీ ఆర్సీబీ ఆటగాడు సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు.అదేంటో చదివేయండి!
IPL 2024 సీజన్ లోనైనా ఆర్సీబీ ఆ రాతను మారుస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ ఈ సీజన్ లో కూడా చెత్తాటకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీంతో దాదాపు ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగిన ఆర్సీబీ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.