National: భారత బార్డర్లోకి AI-ఆధారిత రోబోలు.. అదే లక్ష్యంతో ముందుకు!
బార్డర్లో కట్టుదిట్టమైన భద్రతకోసం భారత ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించనుంది. అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తయారు చేసిన AI ఆధారిత రోబోలను ప్రవేశపెట్టనుంది. ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది.