ఐపీఎల్ టోర్నీలో రిషబ్ పంత్ సంపాదన.. నిమిషానికి ఎంతో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 టోర్నీలో నిమిషానికి రూ.2678 సంపాదిస్తున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో అతన్ని లక్నో రూ.27 కోట్ల భారీ ధరకు పలికిన సంగతి తెలిసిందే. ఈ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు రిషబ్ పంతే.