Former Minister Malla Reddy : మాజీమంత్రి మల్లారెడ్డికి షాక్... ఆ భూముల్లో సర్వే
మాజీమంత్రి మల్లారెడ్డికి రెవెన్యూ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో ఆయనకున్న యూనివర్సిటీ భూమిలో సర్వే చేపట్టారు. తమకు చెందిన12 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని యాదగిరి, సత్తెమ్మ అనే వ్యక్తులు మేడ్చల్ జిల్లా కోర్టును ఆశ్రయించారు.