Pastor Praveen : 509 గజాల ల్యాండ్ కోసం రాజమండ్రికి పాస్టర్ ప్రవీణ్.. ఇంతకీ అక్కడేముంది?
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాస్టర్ ప్రవీణ్ ఇటీవల 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేశారు. ఈ ల్యాండ్ ను ఆయన కుమార్తె రిషిక, మేనల్లుడు రాజేష్ లపై కొనుగోలు చేశారు. మార్చి 12న ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది.