BIG BREAKING: రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్వామీజీలను కలుస్తున్నారన్న చర్చ సాగుతోంది.
Raja Singh: నువ్వు నిజంగా డమ్మీవి కాకపోతే.. ఆ పని చేయి.. బీజేపీ చీఫ్ కు రాజాసింగ్ సవాల్!
డమ్మీ కాదని నిరూపించుకునేందుకు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని రాంచందర్ రావుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడాలన్నారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేయడం బీజేపీలో సంచలనంగా మారింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్.. | Case Filed Against Raja Singh | RTV
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్.. | Case Filed Against Goshamahal's BJP MLA Raja Singh as he makes provoking statements in the forum| RTV
BREAKING: రాజాసింగ్పై కేసు నమోదు
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD: వాళ్లు నమాజ్ చేస్తే...తాము చాలీసా చదువుతాము..రాజాసింగ్ వార్నింగ్
ఎప్పుడూ ఏదో ఒక సంచలన విషయాలను ప్రకటించడం బీజేపీ నేత రాజాసింగ్కు అలవాటే. తాజాగా ఇప్పుడు ఆయన మరో సంచలన ట్వీట్ చేశారు.రోడ్లపై నమాజ్ చేయడాన్ని అనుమతించొద్దని...వారు అలా చేస్తే తాము చాలీసా చదవాల్సి వస్తుందని రాజాసింగ్ పోలీస్ కమిషనర్ని హెచ్చరించారు.
Raja Singh: ఆ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. అమిత్ షాకు రాజాసింగ్ లేఖ..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు.
T BJP: రాజాసింగ్ Vs ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై టీ.బీజేపీలో లొల్లి!
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై బీజేపీలో వివాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్కు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా రాజాసింగ్ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
Akbaruddin Owaisi: మమ్మల్ని హత్య చేస్తారు.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
TS: కొంతమంది మా బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఒవైసీ. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందని ఆరోపించారు. HYDలో మేము గెలుస్తున్నామని తెలిసి ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు.