Actor Rajasekhar About Allu Arjun's Pushpa 2 Movie | చనిపోయిన క్యారెక్టర్ పుష్పా or శ్రీవల్లి? | RTV
'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయని సమాచారం. ఫస్టాఫ్ వరకు తమన్ బీజియం పూర్తి చేస్తే, సెకండాఫ్ దేవితో పాటూ అజనీష్ లోక్ నాథ్, శ్యాం సి.ఎస్ వర్క్ చేశారట. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో వెర్షన్స్ వైజ్ గా BGM చేయించారట.
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ను బిహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేశారు.ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా వచ్చారు.దీంతో వారిని పవన్ సభకు వచ్చే జనంతో పోల్చుతూ వైసీపీ నాయకులు సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు.
'పుష్ప2' ట్రైలర్ పై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతుంటే.. మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రం ట్రైలర్ పై స్పందించి లేదు.కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో మళ్ళీ మెగా vs అల్లు ఫైట్ తెరపైకొచ్చింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
బీహార్ పాట్నాలో జరిగిన 'పుష్ప2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. సుమారు 2 లక్షల మందిఈవెంట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఈ ఈవెంట్ లో బందో బస్తు నిర్వహించినట్లు తెలుస్తోంది.
విడుదల అయి ఒక్కరోజు కూడా కాలేదు కానీ పుష్ప–2 ట్రైలర్ రచ్చ చేస్తోంది. 40 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ రాబట్టింది. ఈ ట్రైలర్ మరిన్ని రికార్డ్లు సృష్టిస్తుందని సినీ పండితులు చెబుతున్నారు.
బిహార్లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు. నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని అన్నారు.
'పుష్ప 2'. ట్రైలర్ లో సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారు. ట్రైలర్లో పుష్పరాజ్.. తన ఎర్రచందనం బిజినెస్ ను నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగినట్టు చూపించారు. అలా ఎదిగే క్రమంలో హీరోకు ఎదురైన సవాళ్లు ఏంటి? పూర్తి వివరాలో ఈ ఆర్టికల్ లో..