AP Crime: ఏపీలో దారుణం.. 12 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం
ఏపీలోని ప్రకాశం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి సొంత కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి సొంత కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం బోయలపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ నలుగురు చావుకు కారమైంది. వారిలో ముగ్గురు పిల్లలు ఉండటం తీవ్ర విషాదం నింపింది. కుటుంబ కలహాల కారణంగా తండ్రి.. ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ రోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని కొత్తూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెదఓబినిపల్లిలో క్రికెట్ ఆడుతూ ఇద్దరు పిల్లలు చనిపోయారు. వర్షం వస్తుందని చెట్టుకిందికి వెళ్లగా పిడుగు పడింది. పిడుగుపాటుకు పులుగుజ్జు సన్నీ(16), గోసిపోతల ఆకాశ్(18)లు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరంలో విషాదం చోటు చేసుకుంది. పసుపు పారాణి ఆరకముందే నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితమే అదే గ్రామానికి చెందిన వెంకటేష్ తో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహమైంది.
ప్రకాశం జిల్లా ఇండ్లచెరువు గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పైడిపోగు యేసయ్య అనే వ్యక్తిని అతని కొడుకు దారుణంగా హత్య చేశాడు. డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో నిద్రలో ఉన్న తండ్రిని రంపంతో కోసి చంపాడు.
వివాదస్పద సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై నమోదైన కేసు విషయంలో రేపు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావలసి ఉంది. విచారణకు రావాలని ఆర్జీవీ కి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు వస్తున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చారు.
ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో 5మంది ఈతకు వెళ్లగా.. నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో 3 శవాలు ఒడ్డుకు కొట్టుకురాగా.. మరోకరిని స్థానికులు కాపాడారు. ఇక మిగిలిన ఒక్కరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కశ్మీర్ లడక్లో ఆర్మీ రిహార్సల్స్ లో మృతి చెందిన ప్రకాశంజిల్లా కాల్వపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం స్వగ్రామానికి చేరింది. గన్నవరం ఎయిర్ పోర్టులో గణ నివాళి అర్పించారు ప్రముఖులు. మంగళవారం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.