/rtv/media/media_files/2025/02/09/NgYiYjP2sdSJhbfNzNfj.jpg)
son killed father
చెట్లు కోసే రంపంతో..
అయితే ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామం ఎస్సీ కాలనీలో పైడిపోగు యేసయ్య (64) అనే వ్యక్తి అతని కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే యేసయ్య రెండవ కుమారుడు మరిదాసు శనివారం మద్యం సేవించేందుకు తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన మరిదాసు రాత్రి మద్యం సేవించి వచ్చి.. ఆ మత్తులో చెట్లు కోసే రంపంతో తండ్రిని హతమార్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని బంధించి పోలీసులకు అప్పగించారు.