Crime News : బరితెగిచింది.. అక్రమ సంబంధం కోసం భర్త, పిల్లలకు స్లో పాయిజన్
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా ఫతేగంజ్లో ఏప్రిల్ 13న ఇది జరిగింది.
ఆదిలాబాద్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో పిల్లలపై గుర్తు తెలియని దండుగులు విష ప్రయోగయత్నానికి పాల్పడ్డారు. తాగే నీటి ట్యాంకులో విషం కలపడం, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూశారు. ప్రిన్సిపల్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. అప్పుల బాధ నుంచి వేధింపులు భరించలేక ఓ జంట తాము విషం తీసుకుని, తమ పిల్లలకు కూడా విషమిచ్చారు. ఇందులో మహిళ ఆమె కుమారుడు మృతి చెందగా, ఆమె భర్త, మరో ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు.
గర్భవతి అయిన సహోద్యోగి ప్రసూతి సెలవు తీసుకుంటే ఆఫీసులో తను ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని ఓ మహిళన చేసిన పని కలకలం రేపింది. గర్భవతి అయిన తన సహోద్యోగికి విషయం కలిపి తన బిడ్డను చంపే ప్రయత్నం చేసింది. చైనాలో ఓ ప్రభుత్వ సంస్థలో ఈ దారుణం జరిగింది.