PM Modi: మోదీ చేతుల మీదుగా నేడు జడ్ మోడ్ టన్నెల్ ఓపెనింగ్
ప్రధాని మోదీ ఇవాళ జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 11.45 నిమిషాలకు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.