ఇంటర్నేషనల్Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం..ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు శాంతి చర్చలకు బీజం పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు చర్చలు జరిపిన తర్వాత ఆయన దీన్ని అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు తాను కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ ప్రకటించారు. By Manogna alamuru 20 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ల మధ్యన శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే వీటిల్లో రష్యా ఆమోదించలేని డిమాండ్లు పెడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కావాలనే...ఏ పురోగతీ లేకుండానే చర్చలను ముగించాలనే ఉద్దేశంతో రష్యా ఇలా చేస్తోందని అంటోంది. By Manogna alamuru 17 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్PAK: భారత్ తో శాంతి చర్చలకు సిద్ధం..పాక్ ప్రధాని భారత్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్చల్లో కాశ్మీర్ అంశం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. పంజాబ్ ప్రావిన్స్లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 16 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్PM Modi: భారత్ది ఎప్పుడూ శాంతి మార్గమే–ప్రధాని మోదీ ఈరోజు ఉక్రెయిన్ పర్యటలో భాగంగా భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరివైపూ లేమని..రష్యా–ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న వివాదాన్ని దౌత్య మార్గం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మోదీ అన్నారు. By Manogna alamuru 23 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSadhguru Jaggi : సద్గురు జగ్గీ వాసుదేవ్ శాంతిపై టాప్ 10 కోట్స్..ఇవే.! సద్గురు జగ్గీ వాసుదేవ్ తన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన ఢిల్లీ అపోలో ఆస్పత్రిలోఆపరేషన్ చేయించుకున్నట్లు జర్నలిస్ట్ ఆనంద్ నరసింహన్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు. సద్గురు శాంతికోసం చెప్పిన కొటేషన్స్ చూద్దాం. By Bhoomi 20 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHealth Tips : మెదడుకు విరామం ఇస్తున్నారా.. లేకపోతే అంతే సంగతులు.. ఈరోజుల్లో ప్రశాంతత అనేది చాలామందికి కరువైపోయింది. మెదడుకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కీలకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.మన మెదడుకు తరచూ విరామం ఇస్తుంటే.. అది మరింత యాక్టివ్గా పనిచేస్తూ.. సృజనాత్మకంగా వ్యవహరిస్తుందని లెక్సిస్నెక్సిస్ అనే సర్వే తెలిపింది. By B Aravind 07 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn