తెలంగాణSigachi Chemical Explosion : పాశమైలారం ప్రమాదంపై సీఎం సీరియస్... తక్షణ సాయంగా లక్ష రూపాయలు శమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణాలు, సహాయకచర్యల్లో పురోగతిపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. By Madhukar Vydhyula 01 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణSigachi Industries : పాశమైలారం పేలుడు..మృతులు 16 కాదు 111 మంది? పటాన్చెరులోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా.. మరో 35 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం సమయంలో పరిశ్రమలో 163 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటపుడు మిగిలిన 111 మంది జాడ ఏదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. By Madhukar Vydhyula 30 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణReactor Exploded : రియాక్టర్ పేలుడు..14 కు చేరిన మృతులు..ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ కూడా.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. By Madhukar Vydhyula 30 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHarish Rao | రాష్ట్రం కేసీఆర్ వైపు చూస్తున్నది...మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని, అందుకే ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రకు హరీష్ రావు హాజరయ్యారు. By Madhukar Vydhyula 09 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణRoad accident : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్ మెన్ మృతి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కాగా మృతుడు ఎమ్మెల్యే కాలె యాదయ్ గన్మెన్ ముత్తంగి శ్రీనివాస్గా గుర్తించారు. By Madhukar Vydhyula 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణCongress: పటాన్చెరులో టెన్షన్ టెన్షన్ పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మహిపాల్ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్లుగా విడిపోయి వీధులకెక్కారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన కాంగ్రెస్ సీనియర్లు మహిపాల్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. By Madhukar Vydhyula 23 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMLA Mahipal Reddy: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడికి బెయిల్ పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. 20 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత నెల 20వ తేదీన అక్రమ మైనింగ్ కేసులో మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. By V.J Reddy 04 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCI Lalu Naik : నిర్లక్ష్యం ఖరీదు సస్పెన్షన్ వేటు.. పటాన్ చెరు సీఐ లాలూ నాయక్ సస్పెండ్..!! పటాన్ చెరు సీఐ లాలూ నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా ఎస్పీ రూపేశ్ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. గత నెల 24వ తేదీన సాకి చేరువుపై అమీన్ పూర్ కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. By Bhoomi 13 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణNeelam Madhu : నా దమ్ము కేసీఆర్కు తెలుసు..ఆర్టీవీకి నీలం మధు సంచలన ఇంటర్వ్యూ! బీ ఫామ్ నాదే...పటాన్ చెరు గడ్డమీద గెలుపు నాదే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు. సీఎం కేసీఆర్ కు తన దమ్ము ఏంటో తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచినా, ఓడినా తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని తెలిపారు. By Bhoomi 08 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn