IndiGo pilot : ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం... ఫ్లైట్ లో 151 మంది ప్రయాణికులు
లక్నోలో టేకాఫ్ అవుతున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై, విమానాన్ని రన్వేపైనే నిలిపివేశారు.
లక్నోలో టేకాఫ్ అవుతున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై, విమానాన్ని రన్వేపైనే నిలిపివేశారు.
ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్న విమానం ఇంజిన్లో ప్రాబ్లమ్ ఏర్పడింది. ల్యాండింగ్ ముందు సమస్యను గుర్తించిన పైలట్.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నం చేశాడు.
రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఓ ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది. కీలక నిబంధనలు అమలులోకి రానుంది. ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో మాత్రమే లగేజీ బరువు కొలిచే చేసే పద్ధతి, ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది.
ఇండియన్ రైల్వేస్ మే1 నుంచి టికెట్ నిబంధనలను కఠినతరం చేయబోతున్నది. వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్లు స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు ఇకపై అనుమతి ఉండదు. వారికి భారీగా ఫైన్ విధించనున్నారు. బెర్త్ కన్ఫర్మ్ అయితేనే రిజర్డ్వ్లో సీటులో కూర్చోవాలి.
పాకిస్తాన్ లో హైజాక్ అయిన ట్రైన్ పై భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 104 మందిని రక్షించారని తెలుస్తోంది. దాంతో పాటూ 16 మంది మిలిటెంట్లను చనిపోయినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వలన 82 ఏళ్ల భారత సైనిక అధికారి భార్య ఆసుపత్రిపాలైంది. బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్ తో పాటుగా వీల్చైర్ను కూడా బుక్ కాగా సిబ్బంది ఆమెకు వీల్చైర్ ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఆమె నడిచి వెళ్లేందుకు ప్రయత్నించి గాయాలపాలైంది.
ఎయిర్ ఇండియా సేవలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సందర్భంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రయాణికులను మోసం చేయడమేనని అభిప్రాయపడ్డారు.
ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన వారు రేషన్, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, సీనియర్ సిటిజన్ ఐడీలు చూపించి ఈ ఆఫర్ పొందొచ్చు.
బీహార్ లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్ లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో పొగలు రావడంతోప్రయాణికులుకిందకి పరుగులు పెట్టారు.ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది పొగ వస్తున్నబోగీ వద్ద పరిస్థితిని సమీక్షించారు.విచారణ చేయగా బోగీలో ఉంచిన అగ్నిమాపక సిలిండర్ లీకైనట్లు సిబ్బంది గుర్తించారు.