తెలంగాణRaghunandan Rao: ఎలాగైనా నిన్ను లేపేస్తాం... రఘునందన్కు మరోసారి బెదిరింపు కాల్స్ భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మావోయిస్టుల నుంచి గతంలో ఒకసారి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనకు అదనపు భద్రత కల్పించాలని పోలీసులు నిర్ణయించారు. అయినా మరోసారి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనం సృష్టించింది. By Madhukar Vydhyula 29 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ : కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్కు బ్రేక్.. ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఆపరేషన్ కగార్పై పడింది. భారత్ పాక్ సరిహద్లుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పించాలని నిర్ణయించింది కేంద్రం. By Madhukar Vydhyula 10 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Maoist party : ఆరునెలలు కాల్పుల విరమణ...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ మావోయిస్టుల పై కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్ వస్తున్న వేళ సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరునెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేశారు. By Madhukar Vydhyula 09 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణLandmine: పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసులు మృతి! ములుగు జిల్లాలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా.. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వెంకటాపురం సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేల్చారు మావోయిస్టులు. By Krishna 08 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Operation karregutta : కర్రె గుట్టల పై భారీ ఎన్ కౌంటర్.. 22 మావోయిస్టులు మృతి బుధవారం ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ కర్రె గుట్టల పై భద్రతా బలగాలకు మావోల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. By Madhukar Vydhyula 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్KARREGUTTA : కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్...స్పాట్ లో వేలాదిమంది మావోయిస్టులు ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైన కర్రెగుట్ట ను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏడు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. ఈ గుట్టల్లో సుమారు 1000మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం ఉండడంతో గాలింపు ముమ్మరం చేశాయి. By Madhukar Vydhyula 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Communist Party of India (Maoist) : మావోయిస్టుల మరో లేఖ..హింసను ఆపాలంటూ.. ఛత్తీస్ గఢ్ లో కాగర్ పేరుతో జరుగుతున్న మారణకాండను ఆపడమే లక్ష్యంగా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీనిపై పార్టీ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో నాయకుడు రూపేష్ మరో లేఖ విడుదల చేశారు. By Madhukar Vydhyula 19 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Militaryఆపరేషన్ కగార్..దండకారణ్యం నుంచి RTV గ్రౌండ్ రిపోర్ట్ | Secrets Of Operation Kagar Updates | RTV By RTV 10 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn