Odisha: ఒడిశాలో గవర్నర్ ప్రసంగం నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు!
ఒడిశాలో అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్నిప్రతిపక్ష BJD, కాంగ్రెస్ పార్టీలు బహిష్కరించాయి. అంతకముందు రాజ్ భవన్ లో ఓ అధికారి పై గవర్నర్ కుమారుడు దాడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాదం పై గవర్నర్ చర్యలు తీసుకోకపోవటంతో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.