🔴 Lok Sabha Election 2024 Phase 3 Live Updates: కొనసాగుతోన్న 3వ దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్
దేశవ్యాప్తంగా 3వ దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్ అహ్మదాబాద్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు మొత్తం 93 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తోంది ఈసీ.