AP Game Changer: ఆర్టీవీ సంచలన స్టడీ.. తిరుపతి ఎంపీగా గెలిచేది అతనే! తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి, కూటమి నుంచి బీజీపీ అభ్యర్థిగా వరప్రసాద్ మధ్య పోటీ సాగుతోంది. ఆర్టీవీ స్టడీలో ఈ సీటు నుంచి ఎవరు విజయం సాధిస్తారని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. By Nikhil 06 May 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తిరుపతి లోక్ సభ స్థానం విషయానికి వస్తే... వైసీపీ అభ్యర్థి గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ కావడం ఆయనకు కలిసొస్తుంది. తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారన్న ఇమేజ్ ఉంది. పులికాట్ సరస్సు పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారన్న టాక్ ఉంది. అయితే ఆర్థికంగా వీక్ బలంగా లేకపోవడం గురుమూర్తికి మైనస్ అవుతుంది. ఇక బీజేపీ అభ్యర్ధి వరప్రసాద్కు కూటమి బలం కలిసొస్తుంది.ఈయన గతంలో ఎంపీగా పనిచేసినా, తిరుపతి అభివృధ్ధికి ఏమీ చేయలేదన్న టాక్ ఉంది. ఎంపీ ఫండ్స్ దుర్వినియోగం చేశారన్న ఆరోపణ వరప్రసాద్కు ఇబ్బంది. తిరుపతి లోక్సభ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని మా స్టడీలో ఇప్పటికే చెప్పాం. వెంకటగిరి, శ్రీకాళహస్తిలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి మరోసారి ఎంపీగా గెలుస్తారని RTV స్టడీలో తేలింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి