తిరుపతి లోక్ సభ స్థానం విషయానికి వస్తే… వైసీపీ అభ్యర్థి గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ కావడం ఆయనకు కలిసొస్తుంది. తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారన్న ఇమేజ్ ఉంది. పులికాట్ సరస్సు పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారన్న టాక్ ఉంది.
పూర్తిగా చదవండి..AP Game Changer: ఆర్టీవీ సంచలన స్టడీ.. తిరుపతి ఎంపీగా గెలిచేది అతనే!
తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి, కూటమి నుంచి బీజీపీ అభ్యర్థిగా వరప్రసాద్ మధ్య పోటీ సాగుతోంది. ఆర్టీవీ స్టడీలో ఈ సీటు నుంచి ఎవరు విజయం సాధిస్తారని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Translate this News: