ఉత్తరాంధ్రలో టఫ్ ఫైట్ నడుస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం శ్రీకాకుళం. ఇక్కడ టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు. ఎర్రన్నాయుడు లెగసీ, సొంత ఇమేజ్ రామ్మోహన్ నాయుడికి కలిసొచ్చే అంశం. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ కాళింగ సామాజికవర్గం కావడం సానుకూలంగా మారింది.
పూర్తిగా చదవండి..AP Game Changer: శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మళ్లీ గెలుస్తారా? ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందంటే?
శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదవండి.
Translate this News: