ఎన్నికల వేళ ఏపీలో సరికొత్త వివాదం నడుస్తోంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే.. ఈ యాక్ట్ ఏంటి? అందులో ఏముంది? వివాదం ఎందుకు జరుగుతోంది? అన్న పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్ ను జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రపేశపెట్టింది. బిల్లుకు ఆమోదం లభించడంతో దానికి కేంద్రానికి పంపించింది ప్రభుత్వం. వివిధ మార్పుల తర్వాత గతేడాది ఈ యాక్ట్ కు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. టెక్నికల్ గా 2023 అక్టోబరు 31 నుంచే అమల్లోకి చట్టం వచ్చింది.
పూర్తిగా చదవండి..AP Land Titling Act: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ వివాదం.. అసలు ఈ చట్టంలో ఏముందో తెలుసా?
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. ఈ చట్టం చుట్టే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు ఈ చట్టం ఏంటి? వివాదానికి కారణం ఏంటి? అన్న పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: