Bihar Floor Test : కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. ఆ ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్ ఆఫ్!
బీహార్ అసెంబ్లీలో కాసేపట్లో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఇటివలే మహాకుటమీని వదిలి బీజేపీ పక్షనా చేరారు జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్. నితీశ్కు ప్రస్తుతం 128మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. అందులో ఐదుగురు ఫోన్లు స్విచ్ఆఫ్ అయ్యాయి. అవిశ్వాసం నెగ్గడానికి మ్యాజిక్ ఫిగర్ 122.