ఏపీలో మరో కొత్త పార్టీ? జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆయన.. అవసరమైతే కొత్త పార్టీ పెడతానంటూ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపారు.