భారత్లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.
ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధించిన కేసు విచారణలో కీలక అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అరెస్టయిన కీలక సూత్రధారులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయీ, ఉమర్ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారు.
దేశరాజధాని ఢిల్లీలో మరో పాక్ గూఢచారి అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని మహమ్మద్ ఆదిల్ హస్సేని అలియాస్ సయ్యద్ ఆదిల్ హుస్సేనీగా గుర్తించారు. ఇతను ఢిల్లీలోని సీమాపురిలో నివసిస్తున్నాడు.
ఐక్యరాజ్యసమితి పనితీరును విదేశాంగ మంత్రి జైశంకర్ తప్పుపట్టారు. యునైటెడ్ నేషన్స్పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ఆ సంస్థ గ్రిడ్లాక్ అయ్యిందన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రాతినిధ్యం మరిచిపోయిందన్నారు.
పండుగ సీజన్ దృష్ట్యా భారత రైల్వే ప్రధాన నిర్ణయం తీసుకుంది. దీపావళి, ఛత్ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఢిల్లీ రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ల అమ్మకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 28 వరకు అమలులో ఉంటుంది.
దేశ వ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా పండగ వేళ కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
భారత వాయుసేన (IAF) మిగ్-21 (MiG-21)ఫైటర్ జెట్లను నేడు అధికారికంగా రిటైర్ చేస్తోంది. మిగ్-21 యుద్ధ విమానం భారత వైమానిక దళంలో దాదాపు ఆరు దశాబ్దాల సేవ తర్వాత, సెప్టెంబర్ 26న అధికారికంగా రిటైర్ అవుతోంది.
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ కు సంబంధించిన రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2015 ఫిబ్రవరి, 2017 మే మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ 2017లో సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈ మనీలాండరింగ్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది.