IND-PAK WAR: ఢిల్లీలో హై అలర్ట్.. చారిత్రాత్మక ప్రదేశాల వద్ద సెక్యూరిటీ
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చారిత్రక కట్టడాల వద్ద భద్రతను పెంచారు. ఎర్రకోట, కుతుబ్మినార్ దగ్గర బలగాలను పెంచడంతో పాటు హైదరాబాద్లో కూడా సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.