Online Gaming Ban Bill: కేంద్రం సంచలన బిల్లు.. 2లక్షల ఉద్యోగాలు ఔట్!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 బిల్లును ఆమోదించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 బిల్లును ఆమోదించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండక పోతే ఆ పార్టీని ప్రజలు శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు.
దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లా వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని తేల్చారు పోలీసులు
ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై కిడ్నాప్ యత్నం జరిగింది. బెట్టింగ్ యాప్ కేసులో సుప్రీంకోర్టు విచారణకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లుగా ఈ ఘటన జరిగినట్లుగా పాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.
కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. 2027, మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే రెండు దశలుగా కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది
న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ నుంచి మరో అధికారిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. 24 గంటల్లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పింది. తన హోదాకు తగ్గట్టుగా నడుచుకోకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ట్రాన్స్జెండర్ కౌన్సిలర్ బాబీ కిన్నార్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఇంద్రప్రస్థ వికాస్ పార్టీలో చేరారు. ఆమె ప్రస్తుతం సుల్తాన్పూర్ మజ్రా అసెంబ్లీ నియోజకవర్గంలోని 43వ వార్డు నుండి కౌన్సిలర్ గా ఉన్నారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చారిత్రక కట్టడాల వద్ద భద్రతను పెంచారు. ఎర్రకోట, కుతుబ్మినార్ దగ్గర బలగాలను పెంచడంతో పాటు హైదరాబాద్లో కూడా సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.