NEET UG Results 2025: నీట్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన పరీక్షల నిర్వహించగా తాజాగా రిజల్ట్స్ విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం వెబ్ సైట్ సంప్రదించండి.
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన పరీక్షల నిర్వహించగా తాజాగా రిజల్ట్స్ విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాల కోసం వెబ్ సైట్ సంప్రదించండి.
మద్రాస్ హైకోర్టు సంచలనం నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాలను విడుదల చేయవద్దని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 02వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.
కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి 72ఏళ్ల వయస్సులో నీట్ పరీక్ష రాసింది. ఆదివారం ఈ పరీక్ష రాసేందుకు కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆమె వచ్చారు. పరీక్ష సమయంలో తనిఖీ కేంద్రం వద్ద ఆధార్, హాల్టికెట్ను చూపించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష ఆదివారం జరగనుంది. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష సెంటర్ల గేట్లను 30 నిమిషాల ముందే క్లోజ్ చేస్తారు. దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
నీట్ ఎగ్జామ్ వివాదంలో బీసీఐ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా 13 మంది ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించింది. ఇందులో విద్యార్ధులు, తల్లిదండ్రులు, పేపర్ లీకేజ్ చేసిన వారు అందరూ ఉన్నారు.
కర్ణాటకలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేసేవిధంగా ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ స్థానంలో మరో ఎంట్రన్స్ పరీక్ష జరపాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పరీక్ష అవకతవకల కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రంజన్ ను పాట్నాలో CBI అధికారులు అదుపులో తీసుకున్నారు.ఈ లీకేజ్ కి సంబంధించి 30 మందికి పై CBI కేసులు నమోదు చేసింది.ఇప్పటికే బీహార్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో CBI పలువురిని అరెస్ట్ చేసింది.
నీట్ పరీక్ష విషయంలో, టెలిగ్రామ్ వీడియో నకిలీదని NTA సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. టైమ్స్టాంప్ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఈ వీడియోను రూపొందించారని NTA న్యాయ స్థానానికి తెలిపింది.అంతకుముందు టెలిగ్రాంలో పేపర్ లీకైనట్టు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జాతీయ స్థాయిలో మెడిసిన్ సీటు కొట్టాలంటే నీట్ పరీక్ష తప్ప ఇంకో ఆప్షన్ లేదని 2017లో కేంద్రం నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఏడేళ్లలో ప్రతిసారి నీట్ పరీక్ష జరిగినప్పుడల్లా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అసలు నీట్ పరీక్ష వివాదాలేమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.