Scam: తెలంగాణలో అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసం..
నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసానికి తెరలేపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు విలువైన కార్లు, 7 మొబైల్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.