Crime: తెలంగాణలో దసరా వేళ విషాదం.. ముగ్గురు మృతి
దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రమాదం జరిగింది.
దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రమాదం జరిగింది.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చాలా మంది అభిమానులు నా జబ్బును ట్రీట్ చేస్తామని నన్ను సంప్రదిస్తున్నారు.నాకొచ్చిన వ్యాధి,దాని కారణాల పట్ల వారికి స్పష్టత లేకపోయినా,నా మీద అభిమానంతో అలా స్పందిస్తున్నారు.వారికి ధన్యవాదాలు.
ఒక బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మహ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తిపై 2021లో తిప్పర్తి పీఎస్లో పోక్సో కేసు నమోదైంది.
నల్గొండలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడిన కేసులో పోక్సో కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి ఉరిశిక్ష విధించింది. దీంతో పాటు రూ.1.10 లక్షల జరిమానా కూడా వేసింది. పదేళ్ల క్రితం జరగ్గా తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి తన బాషను మార్చుకోవాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు.
నల్లగొండ జిల్లా అడివిదేవులపల్లి మండలంలో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న జంటకు స్థానికులు దేహశుద్ధి చేశారు. రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకొని స్తంభానికి కట్టేసి చితకబాదారు.