ఏపీలో మరో పొలిటికల్ మర్డర్.. వైసీపీ నేతను గొడ్డలితో నరికి..!
ఏపీలో మరో పొలిటికల్ మర్డర్ అటెంప్ట్ ఘటన సంచలనం రేపుతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన వైసీపీ నేత ఈశ్వర్ రెడ్డిపై భూ వివాదంలో ప్రత్యర్థులు గొడ్డలితో దాడిచేశారు. ఈశ్వర్ రెడ్డి ప్రస్తుతం నర్సరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.