Yunus: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు.. యూనస్ ఏమన్నారంటే ?
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడి జరిందన్న ఆరోపణలను కొట్టి పారేశారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడి జరిందన్న ఆరోపణలను కొట్టి పారేశారు.
భారత్పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అలాగే బంగ్లాదేశ్పై 35 శాతం టారిఫ్ విధిచంగా సంప్రదింపుల అనంతరం 20 శాతానికి తగ్గించింది. తాజాగా ఆ దేశ ప్రభుత్వ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారాక ఆ దేశం భారత్ కు వ్యతిరేకంగా మారింది. ఈ క్రమంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు బంగ్లా తాత్కాలిక సారధి యూనస్. తాజాగా మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి తన అక్కసును వెళ్ళగక్కుకున్నారు.
గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమం.. బంగ్లాదేశ్లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసింది.ఈ క్రమంలోనే ఆమె తాత్కాలికంగా ఏర్పాటైన యూనస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
థాయ్లాండ్ వేదికగా బీమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనికి భారత్ ప్రధాని మోదీతో పాటు బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ కూడా హాజరయ్యారు. మోదీ పక్కనే కూర్చోని విందు చేశారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కలవడం ఇదే మొదటిసారి.
ఈమధ్య కాలంలో భారత్ తో బంగ్లాదేశ్ వైరం పెరిగిపోయింది. భారత్ కు వ్యతిరేకంగా పాక్, చైనాలతో సంబధాల కోసం పాకులాడిన ఆ దేశ ప్రభుత్వ సలహాదారుడు మమ్మద్ యూనస్ సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు. భారత్ తో సంబంధాలు మాకు అవసర అంటూ చిలకపలుకులు పలుకుతున్నారు.