మాకు నువ్వొద్దు.. దొబ్బెయ్ | Bangladesh People Protest Against Muhammad Yunus | Russia | RTV
బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారాక ఆ దేశం భారత్ కు వ్యతిరేకంగా మారింది. ఈ క్రమంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు బంగ్లా తాత్కాలిక సారధి యూనస్. తాజాగా మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి తన అక్కసును వెళ్ళగక్కుకున్నారు.
గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమం.. బంగ్లాదేశ్లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసింది.ఈ క్రమంలోనే ఆమె తాత్కాలికంగా ఏర్పాటైన యూనస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
థాయ్లాండ్ వేదికగా బీమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనికి భారత్ ప్రధాని మోదీతో పాటు బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ కూడా హాజరయ్యారు. మోదీ పక్కనే కూర్చోని విందు చేశారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కలవడం ఇదే మొదటిసారి.
ఈమధ్య కాలంలో భారత్ తో బంగ్లాదేశ్ వైరం పెరిగిపోయింది. భారత్ కు వ్యతిరేకంగా పాక్, చైనాలతో సంబధాల కోసం పాకులాడిన ఆ దేశ ప్రభుత్వ సలహాదారుడు మమ్మద్ యూనస్ సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు. భారత్ తో సంబంధాలు మాకు అవసర అంటూ చిలకపలుకులు పలుకుతున్నారు.
బంగ్లాదేశ్లో ఇస్కాన్ను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో అటార్నీ జనరల్ అసదుజ్జమన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్లో ఇప్పుడు రిజర్వేషన్ వివాదంతో హింసాకాండ చెలరేగింది. దీంతో ప్రధానిషేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయారు.
బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్ధీన్ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.