చెప్పిన మాట వినలేదని.. కన్న కూతురిని గొంతు గోసి.. దారుణానికి ఒడిగట్టిన తల్లి?
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ తల్లి తన సొంత కూతురినే కడతేర్చిన ఘటన జరిగింది. తన మాట వినడం లేదని 11 ఏళ్ల కూతురిని తల్లి గొంతు కోసి దారుణంగా చంపింది. అత్త ఇంటికి వెళ్తా అని అల్లరి చేయడంతో చంపేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.