ఆంధ్రప్రదేశ్Operation Sindoor: నేడు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు..కదిలిన మంత్రులు ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన యుద్ధం లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతదేహన్ని శనివారం రాత్రి ఆయన స్వగ్రామం కళ్లితండాకు తరలించారు. ఈ రోజు అధికారిక, సైనిక లాంఛనాలతో మరుళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. By Madhukar Vydhyula 11 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడAP: తెలుగు జాతి ఉన్నంతవరకూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది..సీఎం చంద్రబాబు తలసేమియా బాధితుల కోసం విజయవాడలో ఈరోజు ఎన్టీయార్ ట్రస్ట్ యుఫోరియాతో తమన్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించింది. దీనికి సీఎం చంద్రబాబు ఫ్యామిలీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలకృష్ణలు హాజరయ్యారు. ఎన్టీయార్ ట్రస్ట్, బసవతారకం ఆసుపత్రులు చేస్తున్న సేవని కొనియాడారు. By Manogna alamuru 16 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Reliance Industries: రాష్ట్రంలో రూ.65,000 కోట్ల పెట్టుబడి.. 2లక్షల 50వేలమందికి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా రాష్ట్రంలో 2.50లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. By Seetha Ram 12 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appఫ్యూచర్ సీఎం ఎవరు..? | Who Is AP Future CM..? | Pawan Kalyan | RTV ఫ్యూచర్ సీఎం ఎవరు..? | Ambiguity prevails in respective communities of Andhra Pradesh as to Who Is AP's Future CM..? | Pawan Kalyan Vs Lokesh | RTV By RTV Shorts 04 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyన్యూయార్క్ నగరంలో మంత్రి నారా లోకేష్ | Minister Nara Lokesh At New York Road | RTV By RTV 02 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్RTV ఎఫెక్ట్.. డ్రైవర్ లోవరాజు చేతికి మళ్లీ స్టీరింగ్ డ్రైవర్ లోవరాజు చేతికి మళ్లీ స్టీరింగ్ వచ్చింది. తుని ఆర్టీసీ డిపో నుండి లోవరాజుకి తాజాగా ఫోన్ వచ్చింది. ఈ మేరకు అధికారులు లోవరాజుపై సస్పెన్షన్ను ఎత్తివేశారు. అనంతరం విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. By Seetha Ram 28 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి: లోకేష్ AP: బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తయినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈరోజు పూడ్చివేత పనులను దేవినేని ఉమాతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండ్లను పూర్తిగా పూడ్చివేసి విజయవాడలోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. By V.J Reddy 07 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Lokesh: నూజివీడు ఘటనపై మంత్రి లోకేష్ సీరియస్.. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సస్పెండ్! నూజివీడులో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనపై మంత్రి నారాలోకేష్ సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటి డైరక్టర్ను సస్పెండ్ చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటి పర్యవేక్షణ కోసం త్రిసభ్య కమిటీని నియమించారు. By srinivas 31 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BREAKING: మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు AP: విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు మంత్రి లోకేష్. ఎఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకో సిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలన్నారు. By V.J Reddy 08 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn