కొత్తగూడెంలో మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగులేటి శ్రమదానం-PHOTOS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసానిలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ రోజు శ్రమదానం చేశారు. స్థానిక గురుకుల పాఠశాలను మంత్రి పొంగులేటి, ఇతర నేతలతో కలిసి ఆమె సందర్శించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు.