కొత్తగూడెంలో మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగులేటి శ్రమదానం-PHOTOS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసానిలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ రోజు శ్రమదానం చేశారు. స్థానిక గురుకుల పాఠశాలను మంత్రి పొంగులేటి, ఇతర నేతలతో కలిసి ఆమె సందర్శించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు.

New Update
Meenakshi Natarajan khammam tour

Meenakshi Natarajan khammam tour

Advertisment
Advertisment
తాజా కథనాలు