Wild life: ప్రకృతి విపత్తును ముందే పసిగట్టిన వన్యప్రాణులు.. అడవి ఖాళీ!
తెలంగాణలోని తాడ్వాయి- మేడారం అడవి 500 ఎకరాలు ద్వంసమైంది. ఇందులో ఒక్క వన్యప్రాణి కూడా గాయపడకపోవడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ప్రకృతి విపత్తుల వాసన, శబ్దాలను ముందే పసిగట్టి రాత్రికిరాత్రే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాయి.