Mascow-Trump:మాస్కోకు ట్రంప్ ప్రతినిధి!
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఉక్రెయిన్ మంగళవారం రష్యాపై భీకరమైన డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్ 144 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కోతో సహా 8 ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో పలు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. రష్యా రాజధాని మాస్కో సమీపంలో దాదాపు 20 డ్రోన్లను కూల్చివేశారు.
రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం...అక్కడి ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్ రీజియన్ లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న రష్యా భూభాగం తమ అధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ రెండు రోజల రష్యా పర్యటన ముగిసింది. దీంతో ఆయన అక్కడ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్ళడం 41 ఏళ్ళల్లో ఇదే మొదటిసారి.
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమీర్ పుతిన్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 25ఏళ్ల పాటు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పుతిన్.. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. పుతిన్ 2030వరకూ పదవీలో ఉండనున్నారు.
గత వారం మాస్కో శివారులోని కాన్సర్ట్ హాల్పై దాడి చేసిన ముష్కరులు 'ఇస్లామిక్ రాడికల్స్' అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం పేర్కొన్నారు.పుతిన్ ఈ హత్యలను ఇస్లామిక్ తీవ్రవాదులు చేశారని అన్నారు.
మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయి" అని ప్రధాని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు."ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది" అని మోదీ పేర్కొన్నారు