PM Modi Condemns Moscow Terror Attack: రష్యాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన ఘటనలో సుమారు 70 మంది మరణించారు..అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రష్యా రాజధాని మాస్కో క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాలు పై ముష్కురులు కాల్పులు, బాంబులు దాడులు చేయడంతో 70 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. 150 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Mascow: మాస్కో ఉగ్ర ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని మోదీ!
మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయి" అని ప్రధాని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు."ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది" అని మోదీ పేర్కొన్నారు
Translate this News: